రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది...
కంటైనర్ లారీ- కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటలో నలుగురు అక్కడికక్కడే మృతి...
మృతులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కట్ట రాంపూర్ కు చెందిన అనిల్ మరియు వారి కుటుంబ సభ్యులుగా గుర్తింపు...
కరీంనగర్ నుండి సిరిసిల్లలోని ఓ శుభకార్యం కి వెళ్తుండగా ఘటన...
ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, టిడిపి నేత ఎల్. రమణ...
మృతులు :
1. కందుకూరి అనిల్ (తండ్రి)
2. సృజన్ (కొడుకు)
3. సునీల్ (కొడుకు)
4. గీత పరిస్థితి విషమం (భార్య)...
0 comments:
Post a Comment